సంఘటనలు
1613: సూరత్లో వ్యాపారం చేసుకొనేందుకు
అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్సియార్
రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్)
రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.
1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా
సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు
లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్పోర్ట్ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో
భాగంగా ఉండేది.
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి
ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు 1
నుంచి 1960 జనవరి 11 వరకు).
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ
ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి
11 నుంచి 1962 మార్చి 29 వరకు).
జననాలు
1968: శ్రీనివాస్ రామడుగుల, కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో
నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు
1973: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు
రాహుల్ ద్రవిడ్.
మరణాలు
1966: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (జ.1904)
1983: భారతపారిశ్రామిక వేత్త మరియు
విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా (జననం.1894)
2008: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919)
2012: వీరమాచనేని మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్
స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు
2013 : ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు మరియు అంతర్జాల కార్యకర్త.
2016: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (జ.1936)
2016: పల్లెంపాటి వెంకటేశ్వర్లు ప్రముఖ
పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్ వ్యవస్థాపకుడు. . (జ.1927)