సంఘటనలు
1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ (GIFT) అనే
ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.
జననాలు
- 1643: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)
- 1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ
లిపి సృష్టికర్త. (మ.1852)
- 1915: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (మ.1996)
- 1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి.
తెలుగు రచయిత.
- 1942: మెట్ల సత్యనారాయణ రావు, ప్రముఖ రాజకీయనాయకుడు.
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.(మ.2015)
- 1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక
రచయిత, దర్శకుడు.
- 1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు,
రచయిత, నృత్య దర్శకుడు, మరియు
నటుడు.
- 1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన
మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.
- 1984: జీవా, ప్రముఖ భారతీయ నటుడు.
- 2005: బండ సాయి ధీరజ్ రెడ్డి, ప్రముఖ చదరంగం క్రీడాకారుడు
మరణాలు
- 1974: గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ప్రఖ్యాతి గాంచిన
ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)
- 2007: కోరాడ నరసింహారావు, ప్రఖ్యాత కూచిపూడి
నాట్యాచార్యుడు. (జ.1936)
- 2015: ఆహుతి ప్రసాద్, ప్రముఖ తెలుగు సినీ నటుడు. (జ.1958)
- 2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ
ప్రధానన్యాయమూర్తి. (జ.1947)
జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు
వరల్డ్
బ్రెయిలీ దినోత్సవం