సంఘటనలు
1896:
విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా
దినపత్రికలో ప్రచురితమయినది.
- 1940:
FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్
కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.
- 1914:
ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్,
తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.
- 1957:
భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
- 1971:
మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది -
ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.
- 2009:
జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.
జననాలు
- 1592:
షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి.
(మ.1666)
- 1893:
పరమహంస యోగానంద, భారతదేశంలో ప్రముఖ గురువు.
(మ.1952)
- 1902:
ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు,
స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
- 1927:
బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002)
- 1936:
కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా
దర్శకుడు. (మ.2012)
- 1942:
వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత. (మ.2011)
- 1955:
మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా
ముఖ్యమంత్రిణి.
- 1973:
ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.
- 1986:
దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్ మరియు
బాలీవుడ్ నటి.
మరణాలు
- 1531:
బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)
- 1985:
గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు,
కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
- 2007:
బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
- 2015:
గణేష్ పాత్రో, ప్రముఖ నాటక, సినీ రచయిత. (జ.1945)
జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు
(అమెరికా) జాతీయ పక్షి దినోత్సవం.