సంఘటనలు
1935:
భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.
2018:
తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ
పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం
జరుగుతుంది.
జననాలు
- 1935:
శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ
నాయకురాలు. (మ.2016)
- 1937:
దొడ్డపనేని ఇందిర, ప్రముఖ రాజకీయవేత్త మరియు
మంత్రివర్యులు. (మ.1987)
- 1950:
శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
- 1972:
ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర
నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.
మరణాలు
- 1950:
పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ
సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు.
(జ.1877)
- 2002:
బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927)
- 2008:
ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త.
(జ.1927)
- 2016:
ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)