సంఘటనలు
1025 : సుల్తాన్ మహ్మద్ ఘజనీ సోమనాథ్
దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని
ధ్వంసం చేశాడు.
1965 : అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్
హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్
ఆఫ్ ఇండియా' తిరిగి లభ్యమైంది.
1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా
పాశర్లపూడి వద్ద ఒ.ఎన్.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.
జననాలు
1889: మామిడిపూడి వేంకటరంగయ్య, ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు
ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)
1912: చెలమచెర్ల రంగాచార్యులు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు,
రచయిత. (మ.1972)
1921: సుహార్తో, ఇండోనేషియా
మాజీ అధ్యక్షుడు. (మ.2008)
1942: స్టీఫెన్ విలియం హాకింగ్, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త
1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల
సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్
నిర్మాత మరియు అరేంజర్. (మ.2016)
1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)
1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.
1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
1983: తరుణ్, తెలుగు
సినిమా నటుడు.
మరణాలు
1642: గెలీలియో, ప్రముఖ
ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)
1995: Madhu Limaye మధు లిమాయె ప్రముఖ భారత
రాజకీయనేత. (జ.1922)
2015: గెడ్డాపు సత్యం, ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త